Skip to main content

Posts

Showing posts with the label దిల్ రాజు

చిక్కులో కొత్త బంగారు లోకం

కొత్త బంగారులోకం కు కొత్తగా చిక్కులు వచ్చి పడ్డాయి . ఆ సినిమా లో ఒక పాట వైజాగ్ లోని బౌద్ద క్షేత్రం లో షూటింగ్ పర్మిషన్ లేకుండా జరుపుకోవటం పై వారు నిర్మాత పై కోర్టు లో కేసు నమోదు చేశారు. ఈ సినిమా హిట్ అవడం తో అందులోని హీరో హీరోయిన్ లైన వరుణ్ , శ్వేత ప్రసాద్ లకు బాగానే అవకాశాలు వచ్చాయి . ఇప్పుడు మరి నిర్మాత దిల్ రాజు ఈ చిక్కులకు సమాధానం ఎలా ఇస్తాడో చూడాలి.